Jan 8, 2010

.జన్మని వృధా చేసుకుంటున్నారు.

ఆంధ్ర ప్రేదేశ్ ని పరిపాలించిన ప్రతి ప్రభుత్వం.. తెలంగాణా సమస్యని ఇంతదాకా రానిచింది..వెనకబడిన ప్రతి ప్రాంతాన్ని.. (అది తెలంగాణా కావొచ్చు..ఆంద్ర కావోచు రాయల సీమ కావొచ్చు..) అబివృద్ది చేసినట్టయితే... అభివృద్ధి అనగానే.,, ఏదో ఆకాశ హర్మలు కాదు.. ఆహరం ఆరోగ్యం..మంచినీరు ...విద్య, ఇలా మనిషి కనిస
అవసరాలు తీర్చగలిగి ఉంటె దేశం ( రాష్టం ) ఈ నాడు ఈ గతికి వొచ్చి ఉండేది కాదు. కాని.. మన నాయకులూ పదవీ వ్యామోహంతో..సుఖ బోగ లాలసులై.. తరతరాలకి తరగని ఆస్తులు కుడబెడుతూ.. మానవ సేవయే మాధవ సేవ అని మరిచి పోయి ప్రజలకి సేవ చేయగలిగే అపూర్వ అవకాశాన్ని వదులుకుంటూ ..జన్మని వృధా చేసుకుంటున్నారు.
మనిషికు ఉండలిసిన బేసిక్ లక్షణాలు కూడా లేని నాయకులే అందరూ . అంతరాత్మలు చచ్చిన మనుషులు వాళ్ళు.
మన ప్రభుత్వాలు  విద్య , ఆరోగ్యాన్ని కార్పోరేట్ పరం చేసి.. సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసింది.
జనాభా పెరుగుదల ని పట్టిచుకునే నాథుడే లేడు.
దేశం capital of diabetics and aids గా మారుతుంటే అడిగే దిక్కు అంతకన్నా లేదు.
మత చందాసం ప్రభలుతోంటే .. terrorist లు దేశం లోకి చొరబడి జనాల్ని పిట్టల్ని కాల్చి నట్టు కాల్చుతుంటే.. సంసృతి పరిరక్షణ పేరుతో వ్యక్తి స్వేచని భంగపరుస్తోంటే.. ఎన్ని అని చెప్పేది...
భారత దేశము కర్మ భూమి...
.........నా కర్మ భూమి....
ఇదా నా భారత దేశం.???
(స్వయం పరివర్తన చెందని వాడు విశ్వాన్ని మార్చలేడు.)

No comments: